Home » Telangana: Chief Minister KCR
గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారాయణ్ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వెల్లడించారు ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు. తనకు ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేయడం జరిగిందని...
ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం...
ఇలాంటి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ టన్నెల్ దగ్గర పూజలు నిర్వహించారు కేసీఆర్. ఆ తర్వాత పంప్హౌస్లోని మోటర్లను ఆన్చేసి.. గోదావరి జలాల్ని రిజర్వాయర్లోకి విడుదల చేశారు. అనంతరం గోదారమ్మకు..
తెలంగాణ పోరాటాన్ని శరద్ పవార్ ఎప్పుడూ సమర్థించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఎంతో సహాయం చేశారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భావసౌరుప్యత కలిగిన...
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు కే
పల్లె, పట్టణ ప్రగతి బాట పట్టనున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. దత్తత గ్రామంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది.. ఇంకేం చేయాలనే దానిపై స్వయంగా పరిశీలించనున్నారు. గ్రామస్తులతో కలిసి సామూహిక భోజ