Home » Telangana Congress
పంచాయితీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది.
అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి సీఎం వెళ్తే బాగుండదనే ఆలోచనతో రైతు కమిషన్ రంగంలోకి దిగిందట. తనకున్న మార్గాల ద్వారా జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంవోకు చేరవేశారట.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట.
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం