Home » Telangana Congress
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ అవగా.. మిగిలిన ఐదు మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ ఫిరాయించడమే కాదు.. ఏకంగా కాంగ్రెస్ సింబల్పై ఎంపీగా పోటీ చేశారు.
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.
ఈ పోస్టులో గతంలో పని చేసిన వారందరూ ఇప్పుడు కీలకమైన పోస్టులో ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాగానే..
పంచాయితీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది.
అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.