-
Home » Telangana Congress
Telangana Congress
మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులే ట్విస్టులు.. వికారాబాద్, అలంపూర్లో కాంగ్రెస్కు బిగ్ షాక్..!
వికారాబాద్, అలంపూర్ ఎపిసోడ్తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పని చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
నేను ఏం పాపం చేశాను.. మాజీమంత్రి జీవన్ రెడ్డి కంటతడి
పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టండి అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారన్న జీవన్ రెడ్డి.. ప్రజలారా ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టండి అని అన్నారు.
జంపింగ్లకే పెద్దపీట..! ఆ రెండు చోట్ల ఇంచార్జ్లకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..! ఎందుకిలా..
దీంతో ఈ రెండు చోట్ల రెబల్స్ బెడదతో ఏమైనా తేడా కొడుతోందా అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నేతల తీరుపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట.
జగిత్యాల కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి.. కార్యకర్తల కడుపు కొట్టారని జీవన్ రెడ్డి ఫైర్
ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు.
తప్పు చేశా...! ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్..! మిగతా వాళ్లది అదే దారేనా?
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
పురపోరు వేళ కాంగ్రెస్ను కలవరపెడుతున్న వర్గపోరు.. పటాన్చెరులో ఆ ముగ్గురిని సమన్వయం చేసేదెట్లా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు.
మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..
తెలంగాణలో 131 మున్సిపాలిటీలు, 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కనీసం 90 శాతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
6 నెలల ముచ్చటేనా? అజారుద్దీన్ను కలవరపెడుతున్న హరికృష్ణ ఎపిసోడ్..!
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ట్విస్ట్.. ఆ 5 మంది సంగతి ఏంటి? పెండింగ్లో ఎందుకు పెట్టారు?
ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ అవగా.. మిగిలిన ఐదు మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ ఫిరాయించడమే కాదు.. ఏకంగా కాంగ్రెస్ సింబల్పై ఎంపీగా పోటీ చేశారు.
పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి..! ఏంటా సమస్య? ఎందుకింత టెన్షన్?
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.