-
Home » Telangana Congress
Telangana Congress
తప్పు చేశా...! ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్..! మిగతా వాళ్లది అదే దారేనా?
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
పురపోరు వేళ కాంగ్రెస్ను కలవరపెడుతున్న వర్గపోరు.. పటాన్చెరులో ఆ ముగ్గురిని సమన్వయం చేసేదెట్లా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు.
మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..
తెలంగాణలో 131 మున్సిపాలిటీలు, 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కనీసం 90 శాతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
6 నెలల ముచ్చటేనా? అజారుద్దీన్ను కలవరపెడుతున్న హరికృష్ణ ఎపిసోడ్..!
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ట్విస్ట్.. ఆ 5 మంది సంగతి ఏంటి? పెండింగ్లో ఎందుకు పెట్టారు?
ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ అవగా.. మిగిలిన ఐదు మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ ఫిరాయించడమే కాదు.. ఏకంగా కాంగ్రెస్ సింబల్పై ఎంపీగా పోటీ చేశారు.
పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి..! ఏంటా సమస్య? ఎందుకింత టెన్షన్?
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.
ఆ కీలక పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ..! ఏంటా పోస్టులు? రేసులో ఉన్నదెవరు?
ఈ పోస్టులో గతంలో పని చేసిన వారందరూ ఇప్పుడు కీలకమైన పోస్టులో ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాగానే..
పంచాయితీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో కొత్త రచ్చ.. తీవ్ర అసంతృప్తిలో ఆ కీలక సామాజికవర్గం నేతలు..! ఎందుకు?
పంచాయితీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
మంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ మన్ కీ బాత్..
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.
Congress: రూ.25 కోట్లు.. యెన్నం డిమాండ్ వెనుక మర్మమేంటి?
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?