Home » Telangana Congress
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం
Telangana Congress : తెంలగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పారు.
లోకల్ పోరు విషయంలో.. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ముందు ఎమ్మెల్యేలు ఒక ఆప్షన్ పెట్టారట. ఇంతకీ ఏంటది.. వాళ్లకు ఎందుకు టెన్షన్?
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.
ప్రతిపక్షంలో పదేండ్లు కష్టపడి పనిచేస్తే.. తీరా ఇప్పుడు తినే టైంలో మరొకడు వస్తే ఊకుంటామా? అంటూ కామెంట్స్ చేశారు.
ఈ నలుగురి తీరు కంట్లో నలుసులా మారడంతో పార్టీ ముఖ్యనేతలు కూడా ఓ కన్నేసి ఉంచారట. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై..
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
"దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను" అ
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని..రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే..ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు.