-
Home » Telangana Congress
Telangana Congress
ఇక కాంగ్రెస్తో కటీఫేనా? జీవన్రెడ్డి దారెటు.. నెక్స్ట్ స్టెప్ ఎటువైపు
రాబోయే ఎన్నికల నాటికి అప్పుటి పరిస్థితులు, పొలిటికల్ ఈక్వేషన్స్ను బట్టి తన కోడలు లేక కుమారుడిని..పాలిటిక్స్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
వేం నరేందర్.. మరో కేవీపీ? పట్టుబట్టి ఆప్తుడికి రాజ్యసభ సీటు ఇప్పించుకున్న సీఎం రేవంత్
ఇప్పుడు ప్రభుత్వంలో రాజకీయ వ్యవహారాలన్నీ వేం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ అంశాలన్నీ కూడా వేం నరేందర్కు అప్పగిస్తున్నారు.
రాజ్యసభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే
Rajya Sabha Elections: తెలంగాణ కాంగ్రెస్.. రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లను ప్రకటించింది. దీంతో వీరిద్దరూ గురువారం నామినేషన్ల దాఖలు చేయనున్నారు. కాంగ్రె�
డీసీసీలను ఇబ్బంది పెడుతున్న ఆ 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు?
ఈ వ్యవహారం చినికి, చినికి గాలి వానలా మారే ప్రమాదం ఉండటంతో.. దీన్ని మొదట్లోనే సెట్ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే డీసీసీ అధ్యక్షులు, మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య ఉన్న అభిప్రాయభేదాలకు చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్ డిస్కషన్స్ �
ఒకే ఒక్క చాన్స్.. ఇదే లాస్ట్.. మళ్లీ ఏ పదవి అడగబోను అంటున్న వీహెచ్..! అధిష్టానం నిర్ణయమేంటి?
పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. మరెన్నో అవకాశాలను కోల్పోయానని.. కాంగ్రెస్ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీహెచ్.
ఆ ఇద్దరు ఫైనల్..? తెలంగాణ కాంగ్రెస్లో ఇంట్రెస్టింగ్గా పెద్దల సభ రేసు
తన విషయంలో రాష్ట్ర నాయకత్వం సహకరించదనే ఆలోచనతో ప్రియాంక గాంధీతో చెప్పిస్తున్నారని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పంతానికి పోయి కారు మైలేజ్ పెంచుతున్నారా? వివేక్, మల్రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారా?
మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆనందం కాస్త.. ఈ రెండు చోట్ల చోటు చేసుకున్న పరిణామాలు నిరుత్సాహానికి గురి చేస్తున్నాయట.
ఎంఐఎంతో జాగ్రత్త..! రాహుల్ కామెంట్స్ వెనుక మర్మమేంటి? సడెన్గా ఏమైంది?
రాహుల్ గాంధీనే స్వయంగా ఎంఐఎం విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం విషయంలో మునుముందు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై ముఖ్యనేతలు తర్జనభర్జన పడు�
ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మంత్రి..! గురువు మాట జవదాటలేక అవస్థలు..!
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగిత్యాలకు రాకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు.
లక్కీ ఛాన్స్ ఎవరికో..? కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ రేసు
ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోవాలంటే కాంగ్రెస్కు 80మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి.