Home » Telangana Congress
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో.... ప్రభుత్వం హిట్లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి.
ఇక్కడ భూమి ఉంటే చాలు బతకవచ్చు అనేలా సిటీ నిర్మాణం చేస్తాం. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ప్లాంట్స్ ఇచ్చి వదిలేయడం కాదు. వారికి అద్భుతంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజా ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకునే �
సబిత కంటతడి.. కాంగ్రెస్ కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఎంత మంది, ఏయే స్థాయిలో ఉన్న వారు వెళ్లవచ్చన్న వివరాలు ఆరా తీస్�
రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది.
హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం పలికే సందర్భంలోనూ హైడ్రామా కనిపించింది.
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అప్పట్లో మహేశ్వర్రెడ్డితో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సన్నిహితంగా మెలిగేవారు. వీరి గ్రూపులో మొత్తం 9 మంది ఉండగా, అందులో మహేశ్వర్రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్లో ఉండిపోయారు.