Home » Telangana Congress
కేంద్రం 800 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఇచ్చింది.. రాష్ట్ర వాటా కలిపి విడుదల చేయాలి. ఆర్ధిక సంఘం నిధులు 500 కోట్లు వచ్చినా ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీశ్ రావు అన్నారు.
చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ గెలిచినా, వీహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
పీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి మంత్రివర్గ విస్తరణకు లింక్ చేస్తున్నా.. నిజానికి ఈ రెండింటికి..
అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
గాంధీభవన్లో కురియన్ కమిటీ సమీక్ష
నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైకమాండ్ తల పట్టుకుంటోదంటున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవరికి ఏం సర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్న�
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకవైపు జిల్లా స్థాయిలో పరిపాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన పార్టీలోని కేడర్ ను, లీడర్ ను ఏకం చేసేలా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి.