Home » telangana corona cases
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బు�
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.
Corona Second Wave: తెలుగురాష్ట్రాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ఏపీలో ఆరువేలు, తెలంగాణలో ఐదు వేలకు పైగా కేసులు నమోదవగా.. పరిస్థితి ఇలానే కొనసాగితే, రెండు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు. కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు.
హైదరాబాద్ను వెంటాడుతున్న కరోనా... టెన్షన్లో ఉద్యోగులు
Karimnagar Chegurthi village : కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా ? వారికి నిజంగా ఇదో హెచ్చరికలాంటిదే. ఒకే ఊరిలో 33 మంది వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేస