Home » Telangana Coronavirus
కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్త�
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్�
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని భారత ప్రధాన మంత్రి మోడీని..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రైతులు, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..కేంద్రం ఆదుకోవాలని