Home » Telangana courts
తనపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు.
హైకోర్టులో వామన్ రావు హత్య కేసు విచారణ జరుగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.