Home » telangana covid 19 cases
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. 2
తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.
తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి.
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బు�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు
తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీర
దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోరలు చాచింది.
తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా..
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.