Home » telangana covid
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా
తెలంగాణలో కరోనా తోక ముడుస్తోందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే రోజురోజుకు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. గత వారం రోజులుగా 20 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు 50
కరోనాను జయించారు ఆ చిన్నారులు. 13 మంది చిన్నారులు వైరస్ ను తరిమికొట్టి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే..ఇందులో 21 రోజుల పసికందు ఉన్నాడు. ఈ బుడతడికి కరోన వైరస్ సోకినప్పుడు అయ్యో…ఎలా..తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన వాడు..పాపం