Home » Telangana Debts
తాను నియంతలను వందల దేశాల్లో చూసి వచ్చానని తెలిపారు.
తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పదేళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అప్పుడు ఏడాదికి ఆరున్నర వేల కోట్ల అప్పు కట్టేవాళ్లం, ఇప్పుడు 7వేల కోట్లు నెలకు వడ్డీలే కడుతున్నామని, సంవత్సరానికి 70వేల కోట్లు వడ్డీ కట్టడానికే అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తూ.. పాలనను నెట్టుకొస్తుంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్, హరీశ్ ల కోసం 840 చట్టం తేవాలేమో. బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు పేదల సమస్యలు ఏం తెలుసు?
నా వల్ల తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతం పెరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పై ఒత్తిడితో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం సాధించామన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార�
దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.