Home » Telangana DGP Jitender
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే.. ఇలా రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయడం..
హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది.