Home » Telangana Eduction
ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచుతున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. సాధారణంగా నేటితో ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియాల్సి ఉంది. తాజాగా ఆ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.