Home » Telangana Governement
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కత�
తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా కొనసాగుతూ పేరుపొందిన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పిస్త�
మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీయేటా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజల�
తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నివిధాల ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని, ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగిన తనిఖీలు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు..
టీఎస్పీఎస్సీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నకిలీ సర్టిఫికెట్లతో మోసాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. తప్పుడు పత్రాలతో ఉద్యోగం ...
తెలంగాణలో కూడా ఐదో షోకి పర్మిషన్ ఇవ్వమని ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా పర్మిషన్ అడిగిన పెద్ద సినిమాలకి తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి పర్మిషన్లు ఇస్తుంది.............
తాజాగా ఈ సంవత్సరం స్టాండప్ కామెడీ కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్టాండప్ కామెడీ కాంటెస్ట్ లో 12 ఏళ్ళకు పైబడినవారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఏదైనా టాపిక్ మీద తెలుగులో మినిమమ్........
ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై నెలలో 10 తేదీ అమావాస్య వస్తుంది.. మరుసటి రోజు ఆదివారం కావడంతో జులై 11న బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తె�