Home » telangana government
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహిం�
తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సర్కార్ పై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నార్సింగి శ్రీ చైతన ఇంటర్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్యహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదువుల పేరుతో టీచర్లు పెట్టిన టార్చర్ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్ లో రాశాడు. విద్యార్థి సూసైడ్ ఘటనను తెలం
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారమేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. గ్యాస్ ధరలను పె
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ తమిళిసైతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.