Home » telangana government
New Police Stations : సైబరాబాద్లో మేడ్చల్, రాజేంద్రనగర్.. రాచకొండలో మహేశ్వరం జోన్ లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, మాసబ్ట్యాంక్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండలో �
Salaries Hike: జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ సహా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న కార్మికులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు.
ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు టెండర్ను కైవసం చేసుకుంది. ఈ సంస్థ 30ఏళ్ల పాటు టీవోటీ పద్దతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.
టీఎస్పీఎస్పీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు.
ఈ బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఉక్కు పంచాయతీ
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 'టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023' అనే వేడుకలు దుబాయ్లో నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ
Telangana Government : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో.. అటవీ అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు.