-
Home » telangana government
telangana government
MMTS ఉచిత రైలు ప్రయాణం.. సోషల్ మీడియాలో రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ..
Telangana Government : ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వానికి రైల్వేశాఖ కీలక ప్రతిపాదన
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 56 మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూల విక్రయాలు నిషేధం.. కారణాలు ఇవే..
Telangana Government Ban Plastic Flowers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధించింది. పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్ లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 2.1శాతం డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేసింది.
రైతు భరోసా రెండో విడత నిధులు వచ్చేస్తున్నాయ్..! తేదీ ఫిక్స్.. ఎన్ని ఎకరాల వారికంటే?
Rythu Bharosa : యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో ఒక ఎకరం లోపు వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో విడత నిధులను..
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై వారందరికీ రేషన్ కట్!
Ration Card : దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా జనాభాలో దాదాపు 86శాతం మంది రేషన్ కార్డు లబ్ధిదారులున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు.. కారణమిదే
Telangana Govt Holidays : తెలంగాణ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలలో పలు తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఆ వివరాలు..
రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. రెండు లక్షల మందికి శుభవార్త..
Telangana Govt : రాష్ట్రంలోని అర్హులైన వారికి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్ల కోసం వేచిచూస్తున్న వారికి గుడ్న్యూస్ చెప్పింది.
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక వారందరికీ సొంత ఇళ్లు రాబోతున్నాయ్.. హైదరాబాద్సహా ఆ జిల్లాల్లో కేటాయింపులు..
Telangana Govt : స్టిల్ట్ పద్దతిలో నిర్మించే బహుళ అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో గదులు ఉండవు. ఇక్కడ వాహనాల పార్కింగ్, వాణిజ్య సముదాయాల గదులను నిర్మిస్తారు. జీప్లస్3 విధానంలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో గదులను నిర్మించి ఇస్తారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అత్యంత ప్రమాదకరమైన ఆ గడ్డి మందుపై నిషేధం
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.