-
Home » telangana government
telangana government
యూరియా కావాలనుకునే రైతులకు బిగ్ అలర్ట్.. యాప్ లోనే కాదు.. ఇక నుంచి ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు..
July 9, 2026 / 09:01 AM ISTTelangana MeeSeva: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ (Urea Booking) సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగాఉన్న మీసేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి…
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈసారి వాళ్ల బ్యాంక్ ఖాతాల్లోకీ రూ.354.96 కోట్లు జమ చేసిన సర్కార్
July 6, 2026 / 12:49 PM ISTRythu Bharosa Scheme 6th Installment : ఆరో విడతలో భాగంగా ఏడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 92,729 మంది రైతుల ఖాతాలలో 354.96 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల…
తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. ఒక్క క్లిక్తో లక్ష పెన్షన్లు కట్.. ఊహించని నిర్ణయం తీసుకున్న సర్కార్
July 5, 2026 / 08:50 PM ISTTG Ineligible Pensions: తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల(Telangana Pensioners) పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అర్హులకు మాత్రమే న్యాయం చేయడమే లక్ష్యంగా కీలకమైన అడుగులు వేస్తోంది.
రైతులకు బిగ్ అలర్ట్.. రైతుభరోసా నిధులు రావాలంటే వెంటనే ఇలా చేయండి.. దరఖాస్తుకు లాస్ట్ తేదీ ఇదే..
July 5, 2026 / 02:22 PM ISTRythu Bharosa : జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, గతంలో సాంకేతిక కారణాల వల్ల రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో…
నాడు రేవంత్ రెడ్డిగా.. నేడు రేవంతన్నగా.. 20ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్..
July 4, 2026 / 12:54 PM ISTCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై నేటితో 20ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన భావోద్వేగ పోస్టు చేశారు.
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్!
July 2, 2026 / 09:02 PM ISTTeachers Mid Day Meal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి పేపర్ లెస్ కేబినెట్ భేటీలో విద్యారంగానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో సమానంగా ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది…
రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే 'రైతు భరోసా' దరఖాస్తులు.. ఇవి తప్పనిసరి
June 27, 2026 / 08:07 AM ISTరైతు భరోసా(Rythu Bharosa Application) పెట్టుబడి సాయం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అవకాశం కల్పించింది.
దక్షిణ అయోధ్యకు కొత్త వైభవం.. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ముహూర్తం ఖరారు.. అధికారులకు కీలక ఆదేశాలు..
June 26, 2026 / 09:28 AM ISTBhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులకు జూన్ 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బీమా ఆఫర్! విమాన ప్రమాదానికి రూ.3 కోట్ల వరకు పరిహారం
June 25, 2026 / 08:10 PM ISTTelangana Employees : ఒక్క రూపాయి భారం లేకుండా రూ కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమా అందించనుంది. త్వరలోనే 'క్యాష్లెస్' హెల్త్ కార్డ్స్ అందించనుంది. పూర్తి వివరాలివే..
‘రైతు భరోసా’లో కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇకనుంచి వారికి మాత్రమే నిధులు..
June 23, 2026 / 08:24 AM ISTRythu Bharosa : రైతు భరోసా పథకం అమల్లో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కాకుండా.. ఒకే దఫా అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ…