-
Home » telangana government
telangana government
"ఇంప్రెస్ అయ్యాను" అంటూ 10టీవీపై మంత్రి ఉత్తమ్ ప్రశంసల జల్లు.. డిఫెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్కు పెట్టుబడిదారులకు ఆహ్వానం
"సాధారణంగా టీవీ ఛానెళ్లు సెన్సేషన్ కోసం చూస్తుంటాయి. నేటి 10టీవీ కార్యక్రమంలో మాత్రం ఏమీ సెన్సేషన్ లేదు. 10టీవీ మరింత విశ్వసనీయతను, వ్యూయర్షిప్ను సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు.
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు.. అసలేం జరిగింది.. కారణం అదేనా
తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లపై రాజకీయ వివాదం చెలరేగింది. నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఒక్కసారిగా కోల్ వార్ మొదలైంది.
సంక్రాంతి పండుగ వేళ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్పంచ్లకు తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
Telangana Govt : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రూ.277కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?
Telangana Government : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఇక ప్రతి వారం
స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. Indiramma Housing Scheme
సంక్రాంతి సెలవులపై కీలక అప్డేట్.. పల్లెబాట పట్టిన నగరం.. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు..
Sankranti School Holidays : సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజులపాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి.
ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలపై రేవంత్ కన్ను.. అది జరగనివ్వం: కేటీఆర్
"ప్రభుత్వం ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని, ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నాలు చేసింది" అని కేటీఆర్ అన్నారు.
సర్కారు కీలక ఆదేశాలు.. ఇకపై మార్కుల పేరుతో స్టూడెంట్లను సెక్షన్లుగా విభజించారో..
విద్యార్థుల్లో ఎలాంటి అసమానతలు తలెత్తకుండా, వారిపై వివక్ష లేకుండా అందరినీ ఒకే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ నోటీసులు.. బండి సంజయ్ సీరియస్
విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే వర్సిటీల, విద్యా సంస్థల భూములపై కన్నేయడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. Bandi Sanjay
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
గతంలో హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. Phone Tapping Case