Home » telangana government
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
టీజీఐఐసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచి, టెండర్ దాఖలుకు వచ్చేనెల 8 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి తన మనసులోని మాటను చెప్పారట. అంతేకాదు వారి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు.
తాజాగా తెలంగాణలో కూడా హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు నిధుల కొరత రాకుండా ప్రభుత్వం పడక్బంధీగా ముందుకుపోతుంది. ఇందులో భాగంగా గ్రీన్ చానల్ ద్వారా కేటాయింపులు చేస్తుంది.
దీంతో ఆదాయం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది.
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేలా చేయాలనే ఆలోచన మరొకటి.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది.