Home » Telangana Governor Tamilisai Soundarajan
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం ట్రిపుల్ ఐటీకి వెళ్లిన గవర్నర్.. మెస్, హాస్టల్ ను పరిశీలించారు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ వాపోయారు. ఇక భోజనం విషయంలో విద్యార్థ�