బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)
తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే.
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు నేనే పాల్పడలేదు. ప్రగతిభవన్లా కాకుండా రాజ్ భవన్ తల�
మరోసారి తెలంగాణ సర్కార్ పై మాటల యుద్ధం మొదలుపెట్టారు గవర్నర్ తమిళిసై. ప్రొటోకాల్ పాటించకపోవడం నుంచి అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెలేలు, ఎంపీలు అందరినీ పిలిచాము, కానీ రాలేదన్నారు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేను బాధపడడం..(Tamilisai Hot Comments)
తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. నిన్న మంగళవారం సాయంత్రం సిరివెన్నెల నివాసానికి గవర్నర్ వెళ్లి.......
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి