Home » Telangana Govt
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.
ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది.
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది.
హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో ...
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
తెలంగాణలో 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.