Home » Telangana Govt
కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డులను..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది.
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను ..
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ పరిధిలో టవర్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ..
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నాయి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది.
రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి.
మొత్తం 2లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారని సమాచారం.