-
Home » Telangana Govt
Telangana Govt
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్న్యూస్.. అవన్నీ ఇక మీ ఇంటికే..
Telangana Govt : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సాదాబైనామా రైతులకు బంపర్ ఆఫర్.. కొత్త రూల్స్ ఇవే.. ఇలా చేస్తే మీ పేరుతో రిజిస్ట్రేషన్..
Telangana govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామా భూముల క్రమబద్దీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆహా.. విద్యార్థులకు శుభవార్త.. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం మెనూ ఇదే.. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా.. ఇంకా.. రోజుకోరకం
Telangana Govt : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' మెనూను అధికారులు రిలీజ్ చేశారు. ఆరు రోజులు.. ఐదు రకాల టిఫిన్లు అందించనున్నారు.
తెలంగాణలోని విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపల కూర.. అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి
vakiti srihari : రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ..
Formula E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏసీబీ ఛార్జిషిట్ దాఖలు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. అలాచేస్తే 15శాతం శాలరీ కట్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Govt : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు 15 శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించింది.
అన్నదాత సంతోషంకోసం అన్నగా బాధ్యత తీసుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..
CM Revanth Reddy : రైతుభరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
అంగన్వాడీ వర్కర్లకు గుడ్న్యూస్.. ఇక వారి ఇబ్బందులకు చెక్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Anganwadi workers Mobile Phones : తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లకు కొత్త స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫోన్లను ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. వారంపదిరోజుల్లో అంగన్వాడీలకు కొత్త ఫోన్లను అధికారులు అందజేయనున్నారు.
రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. కేవలం ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే నిధులు.. ఇతర పంటలకూ బోనస్..!
Rythu bharosa : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు.
బడ్జెట్లో విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ పథకాలకు భారీగా కేటాయింపులు
elangana budget : బడ్జెట్లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. విద్యకు 8.22 శాతం ప్రభుత్వం కేటాయింపులు చేసింది.