-
Home » Telangana Govt
Telangana Govt
కాలేజీలకు వెళ్లే విద్యార్థినీలకు గుడ్న్యూస్.. ఉచితంగా ఈవీ స్కూటీలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కాలేజీల్లో కొత్త ట్యూషన్ ఫీజులు ఇవే.. రూ.లక్ష ఫీజు దాటిన కళాశాలల వివరాలు..
Engineering Colleges fees : ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరం ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక పథకాల అమలు వారికి మాత్రమే.. కలెక్టర్లకు ఆదేశాలు
Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వారికి మాత్రమే పథకాలు అందించాలని సూచించారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Iran-Israel war : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పౌరుల సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కొత్త వాహనం కొంటే ఎక్కువ డబ్బులు రెడీగా పెట్టుకోండి.. మార్చి 1 నుంచి టాక్స్ బాదుడే, రూ. 10వేల వరకు కట్టాల్సిందే!
Road Safety Cess : తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనేవారికి బిగ్ షాక్ తగలనుంది. ప్రభుత్వం కొత్తగా 'రోడ్ సేఫ్టీ సెస్' అంటూ అదనపు టాక్స్ విధించనుంది. మార్చి 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాహనాల ఆధారంగా రూ.2 వేల నుంచి రూ. 10 వేల వరకు టాక్స్ చెల్ల
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. పలు జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్..
IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
నిజానికి ఈ నెల 17న లేదంటే 18/19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే, ఆ డబ్బులు పడలేదు.
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. ఈసారి వారందరికీ..
Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రాంతాల్లో పది అంతస్తుల ట�
హైదరాబాద్ లో హైస్పీడ్ రైల్వే జంక్షన్ వచ్చేది ఇక్కడే..! ఇక్కడ పెట్టుబడి పెడితే డబుల్ కి ట్రిబుల్..!
Telangana Govt : హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్ను శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
రైతులకు గుడ్న్యూస్.. ‘రైతు భరోసా’ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. కానీ, ఈసారి వాళ్లకే.. ఖాతాల్లో జమయ్యేది ఎప్పుడంటే?
Rythu Bharosa Scheme : వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి ప్రారంభం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ, రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తోంది.