-
Home » Telangana Govt
Telangana Govt
హైదరాబాద్ లో హైస్పీడ్ రైల్వే జంక్షన్ వచ్చేది ఇక్కడే..! ఇక్కడ పెట్టుబడి పెడితే డబుల్ కి ట్రిబుల్..!
Telangana Govt : హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్ను శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
రైతులకు గుడ్న్యూస్.. ‘రైతు భరోసా’ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. కానీ, ఈసారి వాళ్లకే.. ఖాతాల్లో జమయ్యేది ఎప్పుడంటే?
Rythu Bharosa Scheme : వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి ప్రారంభం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ, రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తోంది.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. సర్కార్ మరో కీలక నిర్ణయం..
Telangana Govt : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతోపాటు అన్నదాతలకు అన్నివిధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటు�
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు.. సింగరేణి సీఎండీ మార్పు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Telangana IAS Officers Transfers : తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇక నుంచి జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ.. కమిషనర్లు నియామకం..
Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహఎచ్ఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ డబ్బులు మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. లైన్క్లియర్.. కానీ..
Rythu Bharosa : యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటకులకు గుడ్న్యూస్
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
ఇంటర్లో జాయిన్ అయ్యే వారికి గవర్నమెంట్ బంపర్ ఆఫర్.. జాయిన్ అయిన రోజే..
Inter Students : సర్కారు కాలేజీల్లో అడ్మీషన్లు పెంచడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లను 1.20 లక్షలకు చేర్చడమే టార్గెట్గా పనిచేస్తున్నారు.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై సర్కార్ కీలక అప్డేట్.. డబ్బులు పడేది అప్పుడే!
Rythu Bharosa : రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది.
కొత్త వాహనాలు కొనే వారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి కొనే షోరూమ్ లోనే..
Telangana Govt : రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శనివారం నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు.