Home » Telangana lock down
గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే...ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా..
నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు...
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిసడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే లాక్ డౌన్ సడలింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ బయటకు రావొద్దని.. అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన
గుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్
తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్టు తెలిపారు. లాక్
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బ�