-
Home » Telangana lock down
Telangana lock down
TS Covid : తెలంగాణలో ఒక్కరోజే 2 వేల 707 కేసులు..హైదరాబాద్లో ఎంతంటే
January 13, 2022 / 07:55 PM ISTగత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే...ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా..
TG Covid – 19 : తెలంగాణలో ఎక్కువవుతున్న కేసులు …నైట్ కర్ఫ్యూ విధిస్తారా ?
January 9, 2022 / 11:55 AM ISTనైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు...
Telangana Unlock 2.0 : తెలంగాణలో మరిన్ని లాక్డౌన్ సడలింపులు!
June 17, 2021 / 08:51 AM ISTతెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిసడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే లాక్ డౌన్ సడలింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Telangana LockDown : తెలంగాణలో మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగింపు
June 8, 2021 / 08:29 PM ISTతెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6…
AP-Telangana Boarder: సరిహద్దుల్లో ఆంక్షలు.. హైవేపై వాహనాల ట్రాఫిక్ జామ్!
May 12, 2021 / 12:34 PM ISTదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో…
తెలంగాణలో క్వారంటైన్లో ఉన్నవారికి Geo ట్యాగ్ : 50 మీటర్లుదాటి బయట తిరిగితే పోలీసులు పట్టేస్తారు!
March 28, 2020 / 11:34 AM ISTకరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ…
చికెన్ తింటే కరోనా రాదు.. గుడ్లు, పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : కేసీఆర్
March 27, 2020 / 12:10 PM ISTగుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే…
తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్.. హాస్టళ్లను మూయం : కేసీఆర్
March 27, 2020 / 11:43 AM ISTతెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు…
తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం : కేసీఆర్
March 22, 2020 / 01:13 PM ISTకరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు…