Home » Telangana Loksabha Election
తెలంగాణలో ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంటోందని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని, వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అమిత్ షా జోస్యం చెప్పారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, స్వేచ్చగా ఓటు హక్కు వేసే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయ�
మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు