Home » telangana politics
గోమాస శ్రీనివాస్ యాక్టివ్ గా లేడని, క్యాడర్ ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానంకు రిపోర్ట్ వెళ్లింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బిడ్డా జాగ్రత్త.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్సే
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మాజీ సీఎం కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Comments : రాసిపెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత .. ఊహించని మార్పు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వచ్చేనెల 13న పోలింగ్ జరగనుంది. ఈ స్థానానికి ఇప్పటికే ..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో...
ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే. 400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.