Home » telangana politics
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అవకాశం ఉండడంతో... ఆరోజు నాటికి పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ నేతల్లోనే జరుగుతోంది.
Telangana politics: ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనేదానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయడానికి..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
2014 కంటే ముందు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది.. రైతులు ట్యాంకర్లతో వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు.
చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ కొడుకు, అల్లుడు, బిడ్డకు .. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.
ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.