Home » telangana politics
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజికవర్గం వాళ్ళు ఏది చేసినా నడిచిపోతుంది.. కానీ ఎస్సీలు ఒక్కమాట అన్నా ఓర్వలేరు.
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర
ఫోన్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టడం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి వాటర్ ట్యాప్ లపై దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
ఒక సామాజికవర్గం అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత త్వరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. రాజకీయమే పరమావధిగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపుకోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్.
చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు.
మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉండి.. కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్ష్లో ఉన్నారని టాక్. ఎప్పటికి పార్టీని వీడరని పేరున్న నేతలు ఆకర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.
పల్లా రాజేశ్వర్ నిప్పు తొక్కిన కోతిలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఈ దుస్థితికి రావడానికి కారణం పల్లా లాంటి నాయకులే కారణమని ఆరోపించారు.