Home » telangana politics
నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఖమ్మం సీటుపై రంగంలోకి ట్రబుల్ షూటర్
రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు.
నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి.. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు వచ్చారని డీకే అరుణ అన్నారు.
నమ్మకద్రోహం చేసిన నీ అంతుచూస్తా. నిన్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం. రా చూసుకుందాం..
Revanth Reddy : హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాకే!
కాంగ్రెస్ చేరతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు రోజూ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు.
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఈ నెల 19 నుండి మే 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. 50 సభలు 15 రోడ్ షో లకు ప్లాన్ చేశాయి కాంగ్రెస్ శ్రేణులు.