కాంగ్రెస్‪ను ప్రజలు ఓడిస్తారు

నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.