Home » telangana politics
కవితకు కూడా ఆ పార్టీ సింబల్ కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు..ఓ సింగరేణి కార్మిక సంఘ నాయకుడి మధ్యవర్తిత్వంతో కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
అక్కడ 25ఏళ్లు సర్వీస్ చేశాను. కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను. కరీంనగర్ జిల్లా నుంచి రెండుసార్లు మంత్రిగా చేశాను.
ఇన్నేళ్లుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్క పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని స్వయంగా..
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
ఆనాడు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ఎవరూ రావటం లేదు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.
తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కొప్పును ఎంచుకున్నారట.
"రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలి" అని తలసాని అన్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
మరో 2 నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు.
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.