-
Home » telangana politics
telangana politics
ఏ ఒక్కటీ చేజారొద్దు.. మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నికపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
Revanth Reddy : సోమవారం చైర్మన్, మేయర్ల ఎన్నిక ఉండటంతో పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు.
హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో మా స్టాండ్ ఇదే.. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
"త్రిముఖ పోరులో నష్టం జరిగింది. అశ్వారావుపేట, కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం గెలిచాం" అని రామచందర్రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మున్సిపాలిటీలు ఇవే..
Municipal Elections Results : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.
"గ్రేటర్" విలీనం, విభజన కొత్త సమస్యలకు దారితీసిందా?
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం అయినప్పటి నుంచి శివారు ప్రాంతాలతో పాటు GHMCలో కూడా పాలన పడకేసిన పరిస్థితి. వార్డులు, జోన్లు, సర్కిల్స్ అవిభజన అధికారుల కేటాయింపునకే టైమ్ సరిపోయింది.
CPI: అసలు కాంగ్రెస్, సీపీఐకి ఎక్కడ చెడింది..?
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని..రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నేను సీఎం రేసులో లేను.. ఇప్పుడూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. పొంగులేటి సంచలనం
"తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం సీట్లను కాంగ్రెస్ గెలుస్తుంది" అని తెలిపారు.
అభ్యర్థి మృతి.. డీజీపీ ఆఫీస్ను ముట్టడించిన బీజేపీ.. ఉద్రిక్తత
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
మక్తల్ మున్సిపాలిటీలో కలకలం.. 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య
తన తండ్రికి బెదిరింపు కాల్స్ రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మహాదేవప్ప కూతురు ఏడుస్తూ వివరించింది.
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదంపై రాజకీయ రగడ.. క్లిష్టమైన కేసుల్లోని కీలక ఆధారాల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఈ ఆరోపణలు, విమర్శల నుంచి గట్టేక్కెందుకే ఏ నష్టం జరగలేదని చెప్తున్నారా? లేక క్లిష్లమైన కేసుల సంబంధించిన సమాచారం ఏదైనా మిస్ అయ్యిందా? అనేది పలు కేసులు విచారణకు వచ్చినప్పుడు మాత్రమే క్లారిటీ రానుంది.
తెలంగాణను రక్షించాలంటే ప్రజలు ఈ పని చేయండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
ఓట్ల లబ్ధి కోసమే ప్రజలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నాయని తెలిపారు.