-
Home » telangana politics
telangana politics
కవిత కొత్త పార్టీ.. ఎవరెవరు చేరబోతున్నారు? ఏ పార్టీపై ప్రభావం ఉండబోతోంది?
కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీలోకి.. ఏయే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
మహిళా రిజర్వేషన్లు.. భార్య, కూతుళ్లు, కోడళ్లను బరిలో దించేందుకు రెడీ అవుతున్న లీడర్లు ఎవరు?
మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో చాలామంది నేతలు..తమ వారసులైన మహిళామణులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
40ఏళ్ల బంధం కట్.. జీవన్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటి? రేవంత్ను గద్దె దించడమే పెద్దాయన టార్గెట్టా?
జీవన్రెడ్డి రాజీనామాతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. జీవన్రెడ్డికి ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో బలం ఉంది.
డీలిమిటేషన్పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?
పునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్.. ప్రస్తుత మంత్రుల్లో ఒకరు ఔట్..? శాఖల్లో భారీ మార్పులుండే ఛాన్స్..
Telangana Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే మంత్రివర్గంలో చోటుకోసం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌ
సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కవిత ఫైర్.. పరువు నష్టం దావా వేస్తా..
Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ధర్నాలు, దీక్షలు.. రోజురోజుకు దూకుడు పెంచుతున్న కవిత.. వ్యూహం ఇదేనా?
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరపున కవిత ఏకంగా నిరాహార దీక్ష చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కవిత..మళ్లీ అక్కడే వాళ్లకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్ష చ�
డీపీఆర్ లేకుండా కూల్చుడేంది? రేవంత్ సర్కార్ పై హరీశ్రావు ఫైర్.. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.. కానీ..
Harish Rao : రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని, సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేటీఆర్లలో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే..!
కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను జైల్లో పెట్టి ఏ విధంగా అయితే పైశాచిక ఆనందం పొందారో అదే విధంగా కేసీఆర్ మీద రూమర్స్ చేస్తున్నారు.
సీఎంకి 2 ఇళ్లు, డిప్యూటీ సీఎంకి 3 ఇళ్లు ఉండొచ్చు.. పేదల ఇళ్లు కూలగొడతారా?: కేటీఆర్
KTR : సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొట్టడం మానుకొని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.