-
Home » telangana politics
telangana politics
పోచారం వ్యాఖ్యలు, కేటీఆర్ పాదయాత్రపై టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సంచలన కామెంట్స్..
Mahesh Goud : బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చిన మాకు ఇబ్బంది లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మహేశ్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు.
ఈసారి సింపుల్గా గులాబీ ప్లీనరీ..! కారణం అదేనా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటూ..రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.
కవిత పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్కు నష్టమేనా..? |
కవిత పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్కు నష్టమేనా..? |
టీఆర్ఎస్.. కవిత పార్టీ పేరు ఇదేనా? రాజకీయవర్గాల్లో ఉత్కంఠ.. బీఆర్ఎస్లో గుబులు దేనికి?
దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్న ఎజెండాతో 2022 చివరిలో టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్.. అలాంటి పరిస్థితి రాదు.. సందర్భం వస్తే నేను ఏంటో తెలుస్తుంది..
Eatala Rajendar : కరీంనగర్లో పోస్టర్లు వేస్తున్నారు. వాటిని మాపార్టీ వారు కూడా షేర్ చేస్తున్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు.. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీ మారడం సాధ్యం కాదని నేనే చెప్పిన అని ఈటల రాజేందర్ అన్నారు.
టార్గెట్ పాడి కౌశిక్ రెడ్డి..! వేటు ఖాయమా? కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.
శకుని లేకపోతే కృష్ణుడు లేడు! కేసీఆర్ లేకపోతే నేను లేను..! సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ను కేటీఆర్, హరీశ్ రావు గృహ నిర్బంధం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. విచారణకు ఆదేశించండి.. గవర్నర్తో బీఆర్ఎస్ బృందం భేటీ
Ponguleti issue : బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
కవిత కొత్త పార్టీ.. ఎవరెవరు చేరబోతున్నారు? ఏ పార్టీపై ప్రభావం ఉండబోతోంది?
కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీలోకి.. ఏయే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
మహిళా రిజర్వేషన్లు.. భార్య, కూతుళ్లు, కోడళ్లను బరిలో దించేందుకు రెడీ అవుతున్న లీడర్లు ఎవరు?
మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో చాలామంది నేతలు..తమ వారసులైన మహిళామణులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.