Home » telangana politics
Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తన మద్దతుదారులను పోటీ చేయించి.. బీఆర్ఎస్కు తన సత్తా ఏంటో చూపించే స్కెచ్ వేస్తున్నారట కవిత.
ఏది ఏమైనా ఇక చూస్తూ ఊరుకుంటే పార్టీకి, తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట.
Bhatti Vikramarka : తెలంగాణ ఆత్మ సింగరేణిపై కొన్ని కట్టుకథలు, లేఖలతో అపోహలు సృష్టిస్తున్నారని.. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.
RS Praveen Kumar : తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు.
చేవెళ్ల కాంగ్రెస్లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్నారా? అన్న సస్పెన్స్ కంటే.. ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి.
kavitha : మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇచ్చారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఆయనను ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు.
తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.