Home » telangana politics
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్న�
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో పెను సంచలన రేపిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అది లీక్ కావడం, దానిపై కవిత సీరియస్ గా స్పందించడం..
మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామనుకుంటున్నానని మల్లారెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు.
ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ పాలిటిక్స్లో ఇదిప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్పై బాగా వ్యతిరేకత వచ్చిందని..
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు.
నా ఉద్యమ ప్రస్థానంపై కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు-జగదీశ్ రెడ్డి
10TV ఇంటర్యూలో కవితపై జగదీశ్ రెడ్డి కామెంట్స్
సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం తన నివేదికలో పేర్కొంది.