Home » telangana politics
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
కవిత రాసినట్లుగా పేర్కొంటున్న లేఖలో కేసీఆర్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాక.. ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు.
డాడీ అంటూ ఆరు పేజీల లేఖ రాసిన కవిత
బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హరీశ్ రావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఈ విషయాన్ని మంత్రులు విభేదిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ది పనులకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా..వారంతా..
కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.
మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారు. ‘కగార్’ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.
మేము ఇబ్బంది పెడితే సభ పెట్టుకునే వారా? అని కేసీఆర్ ను నిలదీశారు మంత్రులు.