Home » Telangana Sentiment
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్ బ్యాగ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ.
ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది.
జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్... యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు...
ముందుగా కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరగనుంది.
గులాబీ కలర్స్ తో ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఇక తగ్గేదేలే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. రాజకీయాల్లో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన సభలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ని వాడుకోవాలని తద్వారా బీజేపీ విధానాలను జనంలోకి తీసుక�