Home » Telangana state
గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.
గత నెలలో జరిగిన టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్మెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ పరీక్ష సందర్భంగా 181 మంది మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పరీక్షా తేదీని త్వరలోనే ప్
భద్రాద్రి వద్ద తగ్గిన నీటి మట్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులను కోరారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని మంత్రి స్పష్ట
శుక్రవారం నుంచి జులై నెల చివరి వరకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు.
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
Rahul Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...
ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే...