Home » Telangana state
తెలంగాణ ప్రజలు సూర్యుడిని చూసి చాలా రోజులైంది..! కొన్ని రోజులుగా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చేశాయి.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
జూలై మొదటివారంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని �
భౌగోళిక రాజకీయ సంస్థగా తెలంగాణ జూన్ 2, 2014న అవతరించగా.. యూనియన్ ఆఫ్ ఇండియాలో ‘ఇండియా యంగెస్ట్ స్టేట్’గా 29వ తేదీన తెలంగాణ ఆవిర్భవించింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 శాంపిల్స్ పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్గా నమోదైంది.
ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యతగా మెలగాల్సిన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం యోచి�