Home » Telangana state
Covid New Strain Tension in Hyderabad City : కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ వ్యాప�
[svt-event title=”సంబరాలు ఆపేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు” date=”04/12/2020,5:57PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోవడంతో సంబరాలు ఆపేసింది. ప్రగతి భవన్ వద్ద గెలుపు సంబరాలు చేసుకునేందుకు భారీగా మోహరించిన కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. మ్యాజిక్ �
Amazon to invest in Hyderabad : ప్రముఖ ఐటీ సంస్థ అమెజాన్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేసింది. భాగ్యనగరానికి అమెజాన్ రప్పించడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేశారు. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే అమెజాన్ సంస్థ హైదరాబాద్లోకి అడుగు
second wave of covid-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్ వేవ్’ మొదలైంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను అదే స్థాయిలో ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించి�
CM Jagan : కేంద్ర మంత్రి షెకావత్ కు పూర్తి వివరాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలక�
telangana state dgp : ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటిస్తున్నారు. వాజేడు – వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంప్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల సమా�
ICMR Anti Bodies Test Results : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో దశ చేసిన పరీక్షల్లో ప్రజల్లో యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 0.5 శాతం �
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. కరోనావైరస్ సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టనుంది.. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ వెల్లడించారు. �
నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోట్లకు బలవుతూనే ఉందంటున్నారు. 2014లో ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకుని… ఒకరి కింద ఒకరు మంట పెట్టుకుని పార్టీకి ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద�