Home » Telangana state
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా..ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం..తాను ప్రజల్లోనే ఉంటానంటున్నారు బీజేపీ కొత్త బాస్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన హైదరాబాద్కు వచ
అవును.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న చర్చ ఫుల్ ట్రెండింగ్గా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇది మరింత జోరందుది. పార్టీ నేతలు ఎవరికి వారే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తాలు పెట్టేస్తున
కేంద్రంలో ఉన్న సర్కార్ సరిగ్గా పనిచేయడం లేదని, ఢిల్లీ పెద్దల తీరు సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి GST కింద సుమారు రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. IGST కింద రూ. 2 వేల 812 కోట్లు రావాల్సి ఉందని వివరించార
కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మరే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిక
తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్ పై విచారణ జరిగే వరకు భవనాలను కూల్చివేయవద్దని తెలిపింది. సచివాలయం కూల్చివేత పిటిషన్పై మంగళవారం (అక్టోర్ 1, 2019) విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్�
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 13 వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి అక్టోబర్ 14 తిరిగి ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, �
తెలంగాణ రాష్ట్ర జలవిద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుదత్తు ఉత్పత్తి అయ్యింది.
అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉప�