Home » Telangana state
తెలంగాణ పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 162 ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. క�
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మే 10వ తేదీ శుక్రవారం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉ
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్�
10th, ఇంటర్ బోర్డులు రద్దు చేస్తారా అనే ప్రచారం జోరందుకుంది. ఈ పరీక్షలతో పాటు ఉన్నత విద్యా మండలి నిర్వహించే ఇంజినీరింగ్, లాసెట్, పీజీ సెట్ వంటి ప్రవేశ పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ సం�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నుండి ఎండలు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హామీలు అమలులోకి తీసుకరావాలని కోరుతూ మరోసారి తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖను కోరింది. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్ఫాల్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలోని �
ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఎండలకు తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలాఖరులోనే 40 డిగ్రీల అధిక టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన�
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16 గణాంకాల ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసూతి ఆస్పత్రుల్లో 91.5 శాతం డెలివరీలు (శిశు జననాలు) జరిగాయి.
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.