Telangana state

    ఎమ్మెల్సీ గారు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టేనా?

    July 16, 2020 / 11:19 PM IST

    ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారుతున్నారని కొందరు… మా పార్టీలోకి ఎవరు రావడం లేదని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. అసలు ప్రేం సాగర్‌రావు టీఆర్ఎస్‌లోకి

    తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 51..వలస కూలీలకు వైరస్

    May 13, 2020 / 12:03 AM IST

    తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులక�

    ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనివ్వం : కేసీఆర్

    March 27, 2020 / 12:22 PM IST

    ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయ�

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్..! 

    March 26, 2020 / 09:32 AM IST

    తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను బిజీబిజీగా ఉండేలా మార్చారు సీఎం కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్యేలంతా దాదాపు ఏడాది పాటు ఎన్నికల్లోనే బిజీ  అయ్యా�

    రాష్ట్రంలో 100 శాతం వైన్ షాపులు బంద్ : కేసీఆర్

    March 22, 2020 / 01:36 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్�

    తెలంగాణలోని 5 జిల్లాల్లో మార్చి 31వరకు లాక్‌డౌన్: కేంద్రం

    March 22, 2020 / 12:12 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా విస్తరణతో జిల్లాల వారీగా కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ఆ

    తెలంగాణలో 24 గంటలు షట్‌డౌన్ : కేసీఆర్

    March 21, 2020 / 10:13 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్చంధంగా రోజుంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపి

    కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ కొత్త గేమ్!

    March 20, 2020 / 12:50 PM IST

    భార‌తీయ జ‌నతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి ఆయన మాంచి ఊపు మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కొత్త బాస్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో త‌న బ‌లాన్ని పెంచ�

    నలుగురితో కలవద్దు.. ప్రయాణాలు చేయొద్దు.. కరోనాతో ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష : కేసీఆర్

    March 19, 2020 / 02:23 PM IST

    తెలంగాణలో 14కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్టు రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా సోకిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విమానం దిగి మన రాష్ట్రానికి రైళ్లలో వస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌కు వచ్చిన వాళ్లు కూడా ర

    షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు.. తెలంగాణలో ఎవరికీ కరోనా సోకలేదు: మంత్రి ఈటల

    March 17, 2020 / 01:34 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్నవారికి ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ సోకలేదన్నారు. అలాగే కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అయిన వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. కరోనా కట్టడ

10TV Telugu News