Home » Telangana Tour canceled
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా, 30న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారి పర్యటనలు రద్దయ్యాయి.