Home » Telangana tour
Amit Shah : కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు.
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదాపడింది. జనవరి (2023) 19న హైదరాబాద్ కు రావాల్సిన మోడీ పర్యటన వాయిదా పడింది. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జనవరి 19న రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే
బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు వరంగంల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మరో బీజేపీ అగ్రనేత..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశ�
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. హన్మకొండలో జరిగే బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ సభ ఏర్పాట్లను సునీల్ బన్సల్ స్వయంగా పరిశీలించనున్నారు
ఆగష్టు మొదటి వారంలో తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
వారం రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్షా హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించారు. ఇక 20 రోజుల వ్యవధిలోనే మరో అగ్రనేత మోదీ హైదరాబాద్ రానుండడం పొలిటికల్గా ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రాహుల్ సభకు భారీగా క్యూ కట్టిన కార్లు
రాహుల్ గాంధీకి వైట్ ఛాలెంజ్
తెలంగాణలో జనసేనాని పర్యటన