Home » Telangana
వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఓ కారు డ్రైవరే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు కారు డ్రైవర్ సురేష్ ను లైంగ
తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. �
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు విద్యాధికారులు కసరత్తు జరుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ జులై నాటికి వైరస్ అదుపులో వస్తుందని అధికారులు భావిస్తున్నారు. జులై మొదటి వారంల�
నేను బాగానే ఉన్నానంటూ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మంత్రి కొట్టిపారేశారు. ఈ మేరకు 2020, మే 12వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాద�
హైదరాబాద్ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గడం లేదు. 2020, మే 11వ తేదీ సోమవారం నమోదైన కేసులన్నీ GHMC పరిధిలోనే ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని జియాగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రా
కృష్ణా జలాల అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్లో జరిగిన కీలక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు కేసిఆర్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు ఉన్నతాధి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకె