Home » Telangana
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
లాక్ డౌన్ ఎత్తివేస్తే…ఎలా వ్యవహరించాలి ? ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి ? ప్రస్తుతం దీనితో పాటు ఇతర అంశాలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే..2020, మే 03వ తేదీ దగ్గర పడుతోంది. కరోనా రాకాసి కారణంగా భారతదేశ వ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ కొన�
తెలంగాణలో కరోనా వైరస్ ఒకరోజు కేసులు ఎక్కువవుతుంటే..మరోరోజు తక్కువవుతున్నాయి. ఇంకా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. క�
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వై�
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.
ఒంటరిగా ఉన్న ఆడది అంటే అందరూ ఆవురావురు మంటూ ఆకలి చూపులు చూస్తుంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కడూ ఆమెను అనుభవించాలనే చూస్తాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ జీవనోపాధికోసం టీ కొట్టు పెట్టుకున్న మహిళపై కన్నేశాడో కామాంధుడు. అందుకు ఆ�
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉం�
కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�