Home » Telangana
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయా ? త్వరలోనే ఫ్రీ కరోనాగా రాష్ట్రం మారుతుందా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అవుననే విషయం అర్థమౌతోంది. ఎందుకంటే కరోనా పాజి�
లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు.
కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుంది ? ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? ఎత్తివేస్తే ఎప్పుడు తీసేస్తారు ? రోడ్లపై ముందటి రోజుల్లగా తిరగుతామా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజుల్లో సమాధానం రానుంది. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ మే 03 వరకు కొ
సార్..నాకు వెంటనే బిర్యాని పంపించండి..నాకు చికెన్ కావాలి..మటన్ లేదా చేపలు పంపించండి..నిద్రమాత్రలు తెప్పించండి..ఐస్ క్రీమ్..ఇలా ఏదో తోచితే..అది ఆర్డర్స్ ఇస్తున్నారు. వీటిని తెచ్చి ఇవ్వడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వేళ..ఇలాంటి క
కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృషి �
కుటుంబంలో గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయలు దేరిన యువతి గోదావరి బ్రిడ్జి వైపు నడుచుకుంట�
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయా�
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు