Home » Telangana
:కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం కలవర పెడుతోంది. తెలంగాణలో కరోనా మహమమ్మారితో కొన్ని జిల్లాలు సతమతం అవుతున్న
లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.
కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని రంగాలకు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు పెంచాలని, 14 రోజులు గడువు పెంచాలని భావిం
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగ
హైదరాబాద్లో ఉంటున్నారా..చేతిలో బండి ఉంది కాదా అని రోడ్డు పైకి రయ్ రయ్ మంటూ దూసుకువస్తున్నారా..ఏదో కారణం చెప్పి పోలీసుల నుంచి తప్పించుకోవొచ్చులే అనుకుంటున్నారా..అయితే ఇక నుంచి పోలీసుల ముందు మీ పప్పులేం ఉడకవ్. హైదరాబాద్లో లాక్డౌన్ను క�
కరోనా కష్ట కాలంలో తెలంగాణ ప్రజలకు యాసంగి పంట దిగుబడి అదిరిపోయే గుడ్న్యూస్ని అందించింది. గత రికార్డులన్నీ చెరిపేస్తూ రికార్డు స్థాయిలో పంట చేతికొస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. దీం�
కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు