Home » Telangana
రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్ నుంచి, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని...దీని ప్రభ
తబ్లిగే జమాతే వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ రోహింగ్యా క్యాంప్ నుంచి పలువురు రోహింగ్యాలు జమాత్కు హాజరైనట్టు కేంద్రం హోంశాఖ గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యా
తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు �
తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది.
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..
చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చె