Home » Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్న క్రమంలో..అందరిలో కలవరం మొదలైంది. మరలా వైరస్ రాకాసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. అయితే..ప్రారంభంలో �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాకాసి విద్యా సంవత్సరంపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే..పరీక్షలపై..తదితర వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాయిదా పడిన EMCET పరీక్ష నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌ�
తెలంగాణలో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ ఆదివారం 28 కొత్త కే�
తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. కరోనా రాకాసి మూలంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి క�
హైదరాబాద్లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తొ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేస్ మాస్క్ ధరించారు. సోమవారం(ఏప్రిల్-13,2020)కరోనాపై అధికారులతో ప్రగతిభవన్లో సమీక్ష సందర్భంగా సర్జికల్ మాస్క్ ధరించి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భే�
దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�
ప్రేమ పేరుతో మోసం చేసి.. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న మోసగాడి ఘటన నల్గోండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని చింతపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు రెండు సంవత్సరాలుగా ప్రేమించు�
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్