Home » Telangana
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించారు సీఎం కేసీఆర్. భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈ దశలో పరీక్షల సీజన్ నడుస్తోంది. కరోనా వైరస్ కార�
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు లేకపోతే..దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధాన మంత్రితో జరిగిన వీడియో క�
కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్ల�
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర �
కరోనా మహమ్మారీ కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఫోర్ డేస్ తో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనబోతోంది ? లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేక పాక్షికంగా సడలిస్తారా ? కొన్ని ఆంక్షల నడుమ లాక్ డౌన్ విధిస్తారా ? ఇలాంటి ఎన్నో ప�
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.
దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస�
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.
లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.