Home » Telangana
TSPSC పేపర్ లీక్ కేసులో కోటి రూపాయల లావాదేవీలు
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కలవడం మంచి పరిణామమని చెప్పారు.
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 8, 9 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.
హెల్మెట్ ధరించడం కంపల్సరీ అయినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. తలపై బరువుగా ఉందని.. ఎండలో చమటలకు తట్టుకోలేక మరికొందరు అవాయిడ్ చేస్తుంటారు. చలాను కట్టడానికి కూడా కొందరు వెనుకాడరు. అయితే ఇప్పుడు తలపై చల్ల.. చల్లగా కూల్ కూల్ ఏసీ హెల్మెట్లు వచ్�
అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఎరిక్ గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా తొలిసారి హైదరాబాద్కు విచ్చేశారు. చార్మినార్తో పాటు పలు ప్రాంతాలను సందర్శించిన ఆయనకు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ నచ్చిందట. ఈ విషయాన్నిట్విట్టర్ లో షేర్ చేసుక
డిసెంబరు 11న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రశ్నించింది సీబీఐ.