-
Home » Telangana
Telangana
స్వీప్ర్కు 2లక్షలు, ఇంజనీర్కు 7లక్షలు
స్వీప్ర్కు 2లక్షలు, ఇంజనీర్కు 7లక్షలు
తెలంగాణలో ఆసక్తికరంగా రాజ్యసభ ఎన్నికల రాజకీయం.. జంపింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్
రాజ్యసభ రేసులో నిలిచే విషయంలో బీఆర్ఎస్ లెక్కలు మరోలా ఉన్నాయట. రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు.
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్పై లుకౌట్ నోటీసులు జారీ
అన్వేష్ విశాఖకు చెందిన వ్యక్తి. అతడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.
దుర్మార్గుడు కాలితో తంతే ఆ పాప చనిపోయింది.. అలాంటి దుర్మార్గులను..: కేటీఆర్ ఫైర్
"అసలు సిగ్గు ఉందా నాగర్ కర్నూల్ పోలీసులకు? బిడ్డతో పాటే రాజ్యాంగాన్ని ఖననం చేసింది నిజం కాదా? రెండు నెలల పసిగుడ్డుకు కులం, మతం, అధికారం ఏం తెలుసు?" అని అన్నారు.
ఈ ప్రాంతాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు పట్టు దొరకట్లేదా?
మల్రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా 24 వార్డులకు అధికార కాంగ్రెస్ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం.. కానీ, ఈ పనులు చేయొద్దు: హరీశ్ రావు
గోదావరి నదిపై రెండున్నరేళ్లలో ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని, మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని అన్నారు.
వారిని హెచ్చరిస్తున్నా.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్
వాయిదా పడిన మునిసిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అధికార పార్టీకి వత్తాసు పలకవద్దని అధికారులను హెచ్చరించారు.
దేవ్జీ సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు.. వివరాలు తెలిపిన డీజీపీ
మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి లొంగిపోయినట్లు శివధర్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
Hyderabad : హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. అంబర్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తెలంగాణలోని ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్.. ఇవాళ, రేపు దంచికొట్టనున్న వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ.. వారికి కీలక సూచనలు
Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది.