Home » Telangana
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు. ఇప్పుడు మరో షాకింగ్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ స�
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
నిజంగా తెలంగాణ వాసులు షాకింగ్ న్యూసే. కరోనా వైరస్ ఇప్పటి వరకు వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సోకుతుందని అనుకుంటున్నారు. కానీ..చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. 12 ఏళ్లలోపు ఉన్న 20 మంది చిన్నారులకు వైరస్ సోకింది. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చి�
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరిన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందరూ కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటున్న క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. మరో 52 కొత్త కేసులు 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం వెలుగు చూడడంతో ప్ర�