Home » Telangana
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబ�
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�
భారతదేశంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్
దేశ వ్యాప్తంగా ఎన్నో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మేరకు సీరియస్ గా పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. భారతదేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగ
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్డౌనే క�
కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధం�
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి