Home » Telangana
అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించనుంది ప్రభుత్వం. ఇక, సోనియా గాంధీ చేతుల మీదుగా దశాబ్ది సంబరాలను జరిపించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్.
ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
హేమాహేమీ నేతలు ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు చెమటోడ్చాల్సి వస్తోంది?
తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు?
ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది? ఇంతకీ కొత్తగా రానున్న రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై NDSA సంచలన కామెంట్స్